Tuesday, May 7, 2024

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో.. పోలీసుల సంచలన నిర్ణయం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విచారణ సమయంలో నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. ఈ విషయంలో బోర్డుదే తుది నిర్ణయం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జువైనల్ బోర్డు నిర్ణయాన్ని వెల్లడించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement