Sunday, May 19, 2024

AP : ఇవాళ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం

ఇవాళ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఉద‌యం రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం కోరుకొండ జంక్ష‌న్‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు.

- Advertisement -

మధ్యాహ్నం శ్రీకాకుళం లోక్ సభ స్థానం పరిధిలోని ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం విశాఖపట్నం లోక్ సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. ఇందుకు తగిన ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement