Monday, May 20, 2024

Breaking: నారా లోకేష్ జూమ్ మీటింగ్ లోకి పలువురు వైసీపీ నేతల ఎంట్రీ..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టెన్త్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు వైసీపీ నేత దేవేందర్ రెడ్డిలు లోకేష్ జూమ్ మీటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వల్లభనేని వంశీ కాన్ఫరెన్స్ లోకి రాగానే.. నిర్వాహకులు వీడియో కట్ చేశారు. అయితే దీనిపై లోకేష్ సీరియస్ అయ్యారు. జూమ్ మీటింగ్ ఎందుకు.. డైరెక్టుగా వచ్చి మాట్లాడతానని లోకేస్ సీరియస్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement