Friday, April 26, 2024

అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయం: ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి ప్ర‌భ‌న్యూస్ : అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాండ్ల తిలకులు ముద్రించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. మాట్లాడుతూ అన్ని కుల వృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో గాండ్ల సంఘం అధ్యక్షులు సంగెం రవికుమార్, ఉపాధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, సంగెం వెంకటరాజం, గౌరవ అధ్యక్షులు జక్కం మారుతి, నర్మేట భద్రయ్య, కోశాధికారి చంద సతీష్, సహాయ కార్యదర్శి కన్నం రఘుపతి, మహిళ అధ్యక్షురాలు వెన్నంపల్లి లక్ష్మి, గాండ్ల కుల భాందవులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement