Sunday, May 12, 2024

ముంబై : అమరావతి జిల్లా లాక్ డౌన్

కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర అమరావతి జిల్లాలో శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. ఈ విషయాన్ని అమరావతి జిల్లా కలెక్టర్ ఈ రోజొక ప్రకటనలో తెలిపారు.  ఆ ప్రకటన మేరకు శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement