Wednesday, May 22, 2024

Breaking: చిత్తూరులో ఏనుగు బీభత్సం.. రైతు మృతి

చిత్తూరు : ఏనుగు దాడిలో రైతు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో చోటుచేసుకుంది. మామిడి తోటలో పని చేస్తున్న రైతుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తవణంపల్లి మండలంలోని వెంగంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగు ను తిరిగి మందలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement