Wednesday, May 15, 2024

ఆ మాత్రం ఎందుకు!! తీసేయ్ :నెటిజన్స్ ఫైర్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లోఫర్. ఈ సినిమాలో వరుణ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. దీంతో ఆ తర్వాత దిశాపటానికి అవకాశాలు పెద్దగా రాలేదు. ఇక చేసేది లేక బాలీవుడ్ బాట పట్టింది. అయితే అక్కడ మాత్రం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి జోష్ మీద ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దిశాపటాని హాట్ హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా బికినీలో ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు మతులు పోతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆమాత్రం కూడా ఎందుకు వేసుకున్నావు తీసేయ్ అంటూ మండిపడుతున్నారు. దిశా పటాని పోస్ట్ చేసిన ఈ ఫోటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement