Sunday, May 5, 2024

మాల్దీవుల్లో ఫ్యామిలీతో ‘కృష్ణంరాజు’

సెలబ్రిటీలకు అడ్డాగా మారింది మాల్దీవులు. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ అక్కడ సందడి చేసింది. త‌న స‌తీమ‌ణి, ముగ్గురు కూతుళ్ళ‌తో క‌లిసి రీసెంట్‌గా మాల్దీవుల‌కు వెళ్ళారు కృష్ణంరాజు. అక్కడ కృష్ణంరాజు ఆయ‌న స‌తీమ‌ణి శ్యామ‌ల క‌లిసి దిగిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. మ‌రోవైపు ఉప్ప‌ల‌పాటి ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో క‌నిపిస్తున్న ఫొటో కూడా నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. శ్యామ‌ల .. మాల్దీవుస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇస్తుండ‌గా, ఇవి నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement