Saturday, April 27, 2024
Homeతెలంగాణ‌వ‌రంగ‌ల్

వ‌రంగ‌ల్

ఆయూష్‌ పీజీ వైద్యసీట్ల భర్తీకి 8,9వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆయూష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం...

కమ్యూనిస్టుల పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం : సీపీఐ నేత శ్రీనివాస రావు

హనుమకొండ : కమ్యూనిస్టుల పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సాద్యం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ...

ఐటీ రంగంలో దూసుకెళ్తున్న ఓరుగల్లు : విప్ దాస్యం వినయ్ భాస్కర్

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో వరంగల్ లో త్వరలో ప్రముఖ ఐటీ సంస్థ ఎల్.టీఐ మైండ్ ట్రీ ఆఫీస్ ప్రారంభం కానుంద‌ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్...

Hath se hath jodo yatra : పాలంపేట నుండి రేవంత్ పాద‌యాత్ర ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు జిల్లా వె...

ఉరివేసుకుని హాస్ట‌ల్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

ఉరివేసుకుని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న హనుమకొండ జిల్లాలోని ఓ హాస్ట‌ల్ లో చోటుచేసుకుంది. హన్మకొండ విజయపాల్ కాలనీ నవయుగ పాఠశాలల...

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

ప్రభ న్యూస్ ప్రతినిధి ములుగు : ములుగు జిల్లాలోని వేంకటాపూర్ మండలం రామప్ప దేవాలయంలో హత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా రామలింగేశ్వర స్వామిని మ...

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్ మంగ‌ళ‌వారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు....

జ‌న‌గామ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

జనగామ మండలం పెంబర్తి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఆగి ...

Telangana | రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుంటున్నారు.. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో రేవంత్‌రెడ్డి

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ఆదివాసీ, గిరిజన, బడుగు, బలహీన వర్గాల రక్షణ కోసం... హక్కుల సాధన కోసం నాటి కాకతీయ రాజులకు తిరుగుబావుట ఎగు...

గ‌ర్భిణి మృతిపై అధికారుల విచార‌ణ‌.. ఆంధ్రప్రభ కథనానికి స్పందన

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని లీలా ఆసుపత్రిని జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రకాశ్ సందర్శించారు. గర్భిణీ మృతి, శిశు...

కుటుంబ కలహాలు.. పంచాయితీకి పిలిచి భార్య, కొడుకుపై కత్తితో దాడి

నర్సంపేట, (ప్రభ న్యూస్): కుటుంబ కలహాలతో భార్య, కొడుకుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన న‌ర్సంపేట మండ‌లం చంద్రయ్యపల్లిలోలో ఇవ్వాల (సోమవారం) జ‌రి...

ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. ప్రజా చైతన్య యాత్రలో సునిల్ రెడ్డి

మహాదేవపూర్ : కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, చిన్న కాళేశ్వరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -