Saturday, April 27, 2024
Homeక్రీడాప్రభ

క్రీడాప్రభ

ఐసీసీ ర్యాంకింగ్స్ లో పంత్ హవా.. అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఆరోస్థానం..

భారత క్రికెట్‌ యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లోను హవా కొనసాగుతోంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్...

మాల్దీవులకు ఆసీస్ క్రికెటర్లు

ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు భారత్‌ను వీడారు. భారత నుంచి వచ్చే ప్రయాణికులపై ఆస్ట్రేలియా విధించిన నిషేధం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వా...

కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో కోహ్లీ..

క‌రోనా కార‌ణంగా ఐపీఎల్ వాయిదా ప‌డ‌టంతో వెంట‌నే కొవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో మునిగిపోయాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అహ్మ‌దాబాద్ నుంచి ...

బ‌బుల్ ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేదు..కాని వైరస్ ఎలా వచ్చింది..‌: గంగూలీ

న‌లుగురు ప్లేయ‌ర్స్ క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌టంతో ఐపీఎల్ టోర్నీని వాయిదా వేసింది బీసీసీఐ. లీగ్ కోసం క‌ఠిన‌మైన బ‌యో బబుల్ ఏర్పాటు చేసిన ప్లే...

సెప్టెంబరులో ఐపీఎల్ మ్యాచ్ లు…?

ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ తాజా సీజన్ ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ ...

టోక్యో ఒలింపిక్స్ కూడా వాయిదా పడే అవకాశం

కరోనా మహమ్మారి క్రీడలను కూడా వదలడం లేదు. కరోనా కారణంగా ఇప్పటికే ఐపీఎల్ వంటి మెగా టోర్నీ నిరవధిక వాయిదా అయితే మరో మెగా ఈవెంట్ కూడా కరోనా కార...

ఐపీఎల్ ఆగిపోవడానికి కారణం ఆ ఒక్కడేనా?

కరోనా కారణంగా ఐపీఎల్ వంటి మెగా టోర్నీని బయో బబుల్ వాతావరణంలో నిర్వహించారు. గత ఏడాది యూఏఈలో బయో బబుల్‌లో నిర్వహించగా గ్రాండ్ సక్సెస్ అయ్యింద...

ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఎప్పుడు?

బయో బబుల్‌లోకే కరోనా వైరస్ చొరబడటంతో ఐపీఎల్ ఉన్నపళంగా వాయిదా పడింది. అయితే మిగతా మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై క్లారిటీ అయితే లేదు క...

భారత్‌లో టీ-20 ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు.. యూఏఈలో నిర్వహించే అవకాశం

కరోనా కేసుల కరాణంగా ఐపీఎల్-2021ని నిరవధిక వాయిదా వేసినట్లు మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. క‌ఠిన‌మైన బ‌యో బ‌బుల్‌లో ఆటగాళ్లను ఉంచి, ప్ర...

ఆసీస్ ఆటగాళ్లకు మాల్దీవులే దిక్కు

ఐపీఎల్ అర్ధంతరంగా నిలిచిపోయింది. వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లతో కలిపి దాదాపు 40...

ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐకి రూ.వెయ్యి కోట్లు జరిమానా విధించాలి

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఐపీఎల్-2021 సీజన్‌ను నిర్వహించిన బీసీసీఐకి రూ.1000కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టు...

IPL నిరవధిక వాయిదా

కరోనా సమయంలోనూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ చివరికి ఆ కరోనా కారణంగానే ఆగిపోయింది. కరోనా కేసులు రోజుకు పెరుగుతుం...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -