Monday, May 6, 2024

రిఫ్రిజిరెంట్‌ ఫ్లో ఏసీలను విడుదల చేసిన శాంసంగ్‌ ఇండియా..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : భారతదేశం అత్యంత విశ్వసనీయ కన్సుమర్‌ ఎలక్ట్రాన్రిక్స్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ బుధవారం తన కొత్త డీవీఎం ఎస్‌2 వేరియబుల్‌ రిఫ్రిజిరెంట్ ప్లో ఔట్‌డోర్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ యూనిట్‌ను ఆవిష్కరించింది. ఈసందర్భంగా శాంసంగ్‌ ఇండియా సిస్టమ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ విపిన్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ…. శాంసంగ్‌ ప్రత్యేకమైన విండ్‌ ఫ్రీ కూలింగ్‌ టెక్నాలజీ ద్వారా డీవీఎం ఎస్‌2 సమర్థవంతమైన, శక్తివంతమైన పనితీరు అందిస్తుందన్నారు.

ఈ కొత్త లైనప్‌ తమ వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి సాంకేతికతను, మెరుగైన శక్తి సామర్థ్యాన్ని అందించేలా రూపొందించబడిం దన్నారు. స్మార్ట్‌ నియంత్రణలను అందించడానికి కొత్త శ్రేణిలో రిఫ్రిజిరెంట్‌ కూలింగ్‌ ప్యాటన్స్‌ తెలుసుకునే ఏఒ సామర్థం కలిగి ఉందన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement