Wednesday, May 8, 2024

పెందుర్తిలో వివాహిత అనుమానాస్ప‌ద మృతి

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో వివాహిత అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందింది. రైల్వే ట్రాక్ పై వివాహిత హేమ మృత‌దేహం ల‌భ్య‌మైంది. హేమ మృత‌దేహం స‌మీపంలో స్వ‌ల్ప‌గాయాల‌తో ప్రియుడు కుమార్ ప‌డి ఉన్నాడు. ప్రియుడు కుమార్ పైనే పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement