Friday, April 26, 2024

విజ‌య‌న‌గ‌రం అయిదో డివిజ‌న్ లో 54.67 శాతం పోలింగ్

విజయనగరం కార్పొరేషన్ లోని 5వ డివిజన్ లో పోలింగ్ నేడు ప్ర‌శాంతంగా ముగిసింది.. ఈ డివిజ‌న్ లో మొత్తం 54.67 శాతం మంది త‌మ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. కాగా ఈ నెల 10వ తేదిన పోలింగ్ జ‌ర‌గాల్సి ఉండ‌గా, సాంకేతిక కార‌ణాలతో నేటి వాయిదా వేశారు.. ఈ కార్పొరేష‌న్ ఓట్ల లెక్కింపు ఈ నెల 14వ తేదిన నిర్వ‌హించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement