Friday, April 26, 2024

కాలినడకన కొండపైకి.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న విజయసాయి

తిరుమ‌ల (ప్ర‌భ న్యూస్‌) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి ఇవ్వాల (ఆదివారం) కాలినడకన కొండపైకి చేరుకున్నారు. కాగా, ఆయనకు తిరుమలలోని రిసెప్షన్​ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఇవ్వాల రాత్రి కొండమీదనే బస చేసి, రేపు (సోమవారం) ఉదయం శ్రీ‌వారిని విజ‌య‌సాయిరెడ్డి ద‌ర్శించుకోనున్న‌ట్టు తెలుస్తోంది.


Advertisement

తాజా వార్తలు

Advertisement