Saturday, April 27, 2024

Breaking: శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల‌ పిడుగులు.. ఇద్ద‌రు కూలీలు, ఒక స్టూడెంట్‌ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, శ్రీ‌కాకుళం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ఈ ఘ‌ట‌న‌తో ఇద్ద‌రు కూలీలతో పాటు ఒక స్టూడెంట్​ చనిపోయింది. ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో ఉరుములు, మెరుపుల‌తో పిడుగు ప‌డింది. దీంతో ఇద్దరు మహిళా ఉపాధి కూలీలు మృతి చెందారు. మృతులు ఏకాశమ్మ (55), లక్ష్మీ(40)లుగా గుర్తించారు. అలాగే.. జిల్లాలోని బూర్జ మండలం పనుకుపర్త గ్రామ సమీప పొలంలో ప‌నిచేస్తుండ‌గా పిడుగుపడ‌డంతో మేఘన (13) అనే విద్యార్థిని కూడా చ‌నిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement