Sunday, May 12, 2024

గంజాయితో పట్టుబడ్డ మాజీ రంజీ క్రికెటర్…

శ్రీకాకుళం, జూలై 30: శ్రీకాకుళం జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గంజాయి వివిధ ప్రాంతాలకు రవాణా జరుగుతూ వస్తొన్ది. ఇటీవల కాలంలో విజిలెన్స్ అధికారులు, పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్న దాడులలో ఎప్పటికప్పుడు గంజాయి పట్టుబడుతోన్ది. తాజాగా శ్రీకాకుళంలో మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు 20 కేజీల గంజాయి బ్యాగులతో పోలీసులకు పట్టుబడ్డారు దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజుపై కేసు నమోదు చేశారు. నాగరాజు పై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లుగా టూ టౌన్ పోలీసులు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement