Sunday, May 19, 2024

ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన రాష్ట్ర సీఐడీ డైరెక్టర్

ముత్తుకూరు : పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులపై వచ్చిన ఫిర్యాదుల పట్ల రాష్ట్ర సీఐడీ డైరెక్టర్ గంగరాజు రికార్డులు పరిశీలించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ విస్తరణ అధికారి హేమంత్ సమక్షంలో ఈ రికార్డుల పరిశీలన జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ సర్వేకి ఆయన వెళ్లడం జరిగింది. సీఐడీ డైరెక్టర్ వెంట వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement