Sunday, May 12, 2024

ప్రోటోకాల్ వివాదంపై ఎంపీ త‌లారి రంగ‌య్య ఫైర్

ప్రోటోకాల్ వివాదంపై వైసీపీ ఎంపీ త‌లారి రంగ‌య్య అధికారుల‌పై ఫైర్ అయ్యారు. అస‌లు అధికారులు ఏమ‌నుకుంటున్నారు.. వారి ఇళ్ల‌లో పెళ్లి అనుకుంటున్నారా అన్నారు. ఎంపీలంటే గౌర‌వం లేదా.. ప్రొటోకాల్ రూల్స్ తెలియ‌వా.. ఈ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలేది లేద‌న్నారు. ఉన్న‌త స్థాయిలోనే తేల్చుకుంటామ‌ని ఎంపీ రంగ‌య్య ఆగ్ర‌హించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement