Saturday, April 27, 2024

మంత్రి మేకపాటికి రోజా సత్కారం

పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసి జూన్ 8 నాటికి  విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సత్కరించారు. శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి మెరుగైన పనితీరు కనబర్చారని రోజా కొనియాడారు. ఈ సందర్భంగా రోజాకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఏపీఐఐసీ ఛైర్మన్ ని రోజాను శాలువాతో సత్కరించి ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement