Sunday, April 28, 2024

ప‌ది పరీక్ష కేంద్రాల‌ను తనిఖీ చేసిన నంద్యాల కలెక్టర్

బేతంచెర్ల మండల కేంద్రంలోని ఎస్టీ Anne’s ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాల‌ను గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో క‌లియ తిరిగి విద్యార్థుల‌కు అందిస్తున్న మౌలిక వ‌స‌తుల‌పై ఆరా తీశారు. విద్యార్థులకు తాగునీరు, ఇతర మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప‌రీక్ష రాసే విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement