Wednesday, May 8, 2024

గూడ్స్ రైలు ఢీకొని పెద్ద పులి మృతి

గూడ్స్ రైలు ఢీకొని పెద్ద‌పులి మృత్యువాత ప‌డింది. ఈ ఘ‌ట‌న నంద్యాల‌- గుంటూరు మార్గంలోని చిన్న‌ట‌న్నెల్ వ‌ద్ద చ‌ల‌మ రేంజ్ ప‌రిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన పై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు తెలుస్తోంది. పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement