జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాంలో పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. మరణించిన ఉగ్రవాదులు హిజ్బల్ ముజాహిద్దీన్ జిల్లా కమాండర్ సిరజ్ మౌల్వీగా, యావర్ భట్ గా గుర్తించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement