Friday, April 26, 2024

ఈనెల 22న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 22న జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబందించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement