Monday, April 29, 2024

రైలు ప‌ట్టాల‌పై మృత‌దేహం..హ‌త్య ..ఆత్మ‌హ‌త్యా..!

అనంతపురం…పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై మృత‌దేహం దొరికింది. కాగా పుట్టపర్తి మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ ఆదాం మృతదేహంగా గుర్తించారు పోలీసులు. హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement