Friday, May 3, 2024

రాళ్ళు..క‌ర్ర‌లు..క‌త్తుల‌తో దాడులు..రెచ్చిపోయిన గంజాయి స్మ‌గ్ల‌ర్లు..

విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మ‌గ్ల‌ర్లు రెచ్చిపోయారు..గంజాయి తోట‌ల‌ని ధ్వంసం చేస్తోన్న ప్ర‌త్యేక బృందాల‌పై రాళ్ళు..క‌ర్ర‌లు..క‌త్తుల‌తో దాడులు చేశారు. ఈ దాడుల‌తో ప్ర‌త్యేక బృందాల వాహ‌నాల డ్రైవ‌ర్లు హ‌డ‌లెత్తి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు స‌హ‌జ‌మేన‌ని అధికారులు తెలిపారు. గంజాయి సాగుకు వ్య‌తిరేమ‌ని మావోయిస్టులు లేఖ రాశారు. అయితే ఉపాధి చూప‌కుండా ఉద్య‌మ ప్రాంతానికి వ‌స్తే త‌రిమికొట్టాల‌ని తెలిపారు. దాంతో అధికారులు వెనుతిర‌గాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. గిరిజ‌నులు కూడా తిర‌గ‌బ‌డిన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement