Tuesday, May 14, 2024

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో.. ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement