Sunday, April 28, 2024

Ichchapuram: ట్రావెల్ బస్సు బోల్తా

ఇచ్ఛాపురంః కేరళ లోని ఎర్నాకులం నుండి ఝార్ఖండ్ వెళుతోన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. మధ్యాహ్నం లొద్దపుట్టి వద్ద జాతీయ రహదారి పక్కన వున్న లోతట్టు ప్రాంతంలో బోల్తా పడింది.

అయితే బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది ఝార్ఖండ్ కు చెందిన వలస కార్మికులు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క మహిళ కే స్పల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే బస్సు అదుపు తప్పినట్లు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement