Wednesday, May 1, 2024

Breaking : రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర‌లో బిజెపి నేత‌లు..అమిత్ షా ఆదేశాలు..

రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర‌కు బిజెపి రాష్ట్ర నేత‌లు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ పాద‌యాత్ర‌లో సోమువీర్రాజు,సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్, పురంధ్రీశ్వ‌రి, స‌త్య‌కుమార్ పాల్గొన‌నున్నారు. నెల్లూరు జిల్లాలో రైతుల పాద‌యాత్ర‌లో బిజెపి నేత‌లు పాల్గొన‌నున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల‌తో రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర‌లో బిజెపి నేత‌లు పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement