Friday, April 26, 2024

అమరావతి : ఏపీలో తుది విడత పంచాయతీ ప్రశాంతం

ఆంధ్రప్రదేశ్ లో తుది  విడత పంచాయతీ  పోలింగ్ ప్రశాంతంగా  ముగిసింది. 13 జిల్లాల్లోని 161 మండలాల్లోని పంచాయతీల్లో   2,743 సర్పంచ్ స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. తుది విడతలో    80శాతంపైగా ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన తరువాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement