Wednesday, May 8, 2024

బీరు బాటిల్ తో యువ‌కుడి గొంతు కోసి హ‌త్య‌..

కోహిర్‌: సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలంలో దారుణం జరిగింది. మాచిరెడ్డిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసాతో యువకుడి గొంతుకోసి హత్య చేశారు. ఆ యువ‌కుడికి గ‌త రాత్రి మ‌ద్యం తాగించి హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.. మృతుడిని జహీరాబాద్‌లోని ఆర్యనగర్‌కు చెందిన శ్రీకాంత్‌(30)గా గుర్తించారు. కాగా,. ఈ హత్య ఘటనతో సంబంధమున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.. వారిని పోలీసులు విచారిస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement