Saturday, May 4, 2024

బత్తాయి పండుపై జీవ వైవిద్య‌ సూక్ష్మ చిత్రం

ముత్తుకూరు, మే 21 (ప్రభ న్యూస్) : అంతర్జాతీయ జీవ వైవిద్య‌ దినోత్సవం సందర్భంగా సూక్ష్మ చిత్రకారుడు సోమ పద్మా రత్నం బత్తాయి పండుపై జీవ వైవిద్య‌ సూక్ష్మ చిత్రాన్ని చిత్రీకరించారు. ఆదివారం ఆయన ఈ చిత్రాన్ని తన కళా నైపుణ్యంతో వేశారు. ఈ సందర్భంగా ఈ అంశం గురించి సమగ్రంగా ఈ చిత్రం ద్వారా తెలియపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement