Saturday, April 27, 2024

మొక్కజొన్న పట్టే యంత్రం బోల్తా.. మహిళ మృతి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికేర గ్రామంలో మొక్కజొన్న పట్టే యంత్రం బోల్తా పడి మహిళ మృతి చెందింది. మృతురాలు నర్సంపేట మండలం ద్వారకపెట గ్రామానికి చెందిన మెట్టుపల్లీ రజితగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నరావుపేట ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement