Monday, May 6, 2024

చోరీ కేసుల్లో దొంగ అరెస్ట్

చోరీవరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పలు చోరీల కేసుల్లో దొంగతనాలకు పాల్పడిన రాపోలు చింటు అనే నిందితున్ని పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుని నుండి ఆటో, బైకు, 5 కేజీల కాపర్ వైరు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement