Tuesday, May 7, 2024

ప‌రీక్ష కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన వ‌రంగ‌ల్ సీపీ

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ట్రైనీ పోలీస్ సబ్ ఇన్ స్పెక్ట‌ర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది పరీక్ష జ‌రుగుతుంది. ఈ పరీక్షా కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు, పరీక్ష జరుగుతున్న తీరుపై పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement