Monday, April 29, 2024

బాథిత కుటుంబాలను పరామర్శ

శాయంపేట – మండలం లోని నేరేడు పల్లి గ్రామానికి చెందిన కట్ల శివ అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన సాయిలు మందారిపేట గ్రామానికి చెందిన మాజీ సైనికుడు జిన్నా రమణ రెడ్డి లు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను గురువారం తెలంగాణ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపి వంగాల నారాయణరెడ్డి తాహరాపూర్ ఎం పి టి సి గొట్టిముక్కల స్వాతి విష్ణువర్ధన్ రెడ్డి నేరేడుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సత్యం మంజుల అప్పాయపల్లి సర్పంచ్ సంజీవ టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నిమ్మల మహేందర్ టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామునూరు రాజయ్య మాజీ సర్పంచులు జిన్న రాజేందర్ రేణుగుంట్ల సదయ్య తహారా పూర్ గ్రామ వార్డు మెంబర్లు కొమ్ముల సంతోష్ సుమన్ టిఆర్ఎస్ పార్టీ తాహరాపుర్ గ్రామ అధ్యక్షులు కుతాటి మహేందర్ సిరికొండ యువసేన జిల్లా నాయకులు తోకల సమ్మి రెడ్డి బెరుగు రాకేష్ మాస్కుల రాజు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నమితా బాజీ అశోక్ వంశి కుమార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement