Wednesday, May 8, 2024

జనగామ లోని రైస్ మిల్లుని తనిఖీ చేసిన.. సిపి..రంగనాథ్

జనగామ బచ్చన్నపేట మార్గంలోని ధాన్యం దేవి రైస్ మిల్లును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ అధికారులతో క‌లిసి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు మిల్లు వచ్చిన ధాన్యం వివరాలు, వచ్చిన ధాన్యంలో తరుగు వివరాలతో పాటు ధాన్యం తూకం నిర్వహిస్తున్న తీరును పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ పరిశీలన లో టాస్క్ ఫోర్స్ , స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు జితేందర్ రెడ్డి తిరుమల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement