Saturday, May 4, 2024

భారీగా పిడిఎస్ రైస్ పట్టివేత

హనుమకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో రాజరాజేశ్వరి రైస్ మిల్ లో భారీగా అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్ బ్యాగులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులో తీసుకొని, పిడిఎస్ రైస్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎస్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు ఈ దాడుల్లో సిఐలు సంతోష్, శ్రీనివాస్ జి ,టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement