Thursday, April 25, 2024

విద్యుత్తు చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ ధర్నా

విద్యుత్తు…పెట్రో చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ ధర్నాకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో మీర్ పీట కార్పొరేషన్ పరిధిలో ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఅర్ దిష్టిబొమ్మలు దహ‌నం చేశారు. పెంచిన ధరలు తగ్గించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement