Monday, April 29, 2024

కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఆందోళన

యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీములుగు జిల్లా అధ్యక్షులు, ములుగు నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీష్ పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో వడ్లను బేషరత్ గా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement