Saturday, May 4, 2024

కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి 12.440 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,09,360 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతి (అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 97,500 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement