Friday, May 17, 2024

3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ..

రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానున్నది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం రుణాలు సమీకరించుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా తెలంగాణను కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అదనపు వనరులను ఏవిధంగా సమీకరించాలనే విషయంపై మంత్రివర్గం చర్చించనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement