Tuesday, April 30, 2024

మహిళలు స్వయం శక్తితో ఎదగాలి

దేవరుప్పుల …మండలకేంద్రంలోని సోమవారం రైతు వేదిక భవనంలో నిత్యావసరాల తయారీ విధానాల అవగాహన సదస్సు కు ముఖ్యఅతిధిగా అదనపు డిఆర్డీఓ నూరోద్దీన్ పాల్గొన్నారు…… ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వశక్తి తో ఎదిగేలా పొదుపు సంఘాల ద్వారా ప్రత్యేక స్టోర్లు ఏర్పాటు చేయించి వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలన్నారు ప్రతి గ్రామాలలోని మహిళాసంఘాల ఆధ్వర్యంలో ప్రజలకు కావలసిన సరుకులు మిర్చి,పసుపు,అల్లంవెల్లుల్లి,చింతపండు,నూనె తదితర నిత్యావసరాలను ప్రతీ గ్రామంలో ఒక ఎస్.హెచ్.జి కిరాణా షాపును ఏర్పాటు చేసి ప్రజలకు కావలసిన కల్తీ లేని నిత్యావసరాలను అందించాలని.అన్నారు. ఈకార్యక్రమంలో డిపిఎం రాజేంద్రప్రసాద్, ఏపీఎమ్.. సురేందర్,ఏపీఎస్,సీసీఎస్,ఆయా మహిళ సంఘాల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement