Sunday, May 5, 2024

Warangal: ప్రధాని మోడీకి స్వాగతం పలికిన సీపీ రంగనాథ్

ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ చేరుకున్నారు.ఈ పర్యటనలో భాగంగా మామూనూర్ హెలిపాడ్ కు హెలికాఫ్టర్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వీ రంగనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానికి సీపీ గౌరవ వందనం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement