Saturday, April 27, 2024

మహిళా కార్పొరేటర్ల 2కే రన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో నగర పాలక సంస్థ మహిళా వారోత్స‌వాల్లో భాగంగా ఈరోజు మారథాన్ 2 కే రన్ ను కమిషనర్ సేవా ఇస్లావత్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి ప్రారంభించారు. మహాత్మ జ్యోతిబాపూలే గ్రౌండ్ నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో కరీంనగర్ నగర పాలక సంస్థ మహిళా కార్పొరేటర్లు, ఉద్యోగులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement