కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాతో టచ్ లో ఉన్నారని చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనన్నారు. ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్ అన్నారు. సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో 6నెలల చొప్పున సీఎం కేసీఆర్ టైంపాస్ చేశారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement