Friday, May 3, 2024

RTC మినీ బ‌స్సు బోల్తా…

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తోపాటు నలుగురు గాయపడ్డారు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున‌ ఆర్టీసీ మినీ బస్సు హుస్నాబాద్‌ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండ‌గా.. బస్టాండ్‌ వద్ద భారీ క్రేన్‌ను తీసుకువెళ్తున్న ఓ వ్యాన్‌ను బస్సు ఢీకొట్ట‌గా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవర్ స‌హా ముగ్గురు తీవ్రంగా గాయడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement