Saturday, April 27, 2024

ఆకాల వర్షంతో ఇండ్లు ధ్వంసం.. రైతులకు ఎమ్మెల్యే భరోసా

వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో గత రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి ఇండ్లు దెబ్బతిన్నాయి. వర్ష ప్రభావిత గ్రామాల్లో నర్సంపేట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న ఇండ్లను, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశీలించి, నష్టపోయిన బాధితులను పరామర్శించారు. రైతులకు నేనున్నా అంటూ ధైర్యం చెప్పి.. భరోసా ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement