Thursday, April 25, 2024

GOld News: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. నిన్నటి వరకు తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం పైకి కదిలింది. వెండి ధర కూడా బంగారం దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర రూ. 210 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,760కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరుగుదలతో రూ. 44,700కు చేరింది. ఇక, వెండి ధర రూ. 300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 64,600కు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement