Saturday, May 18, 2024

మానేరులో ముగ్గురు యువకుల గల్లంతు – ఒకరి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు వద్ద విషాదం చోటు చేసుకుంది. బోయిన్‌పల్లి మండలం శభాష్‌పల్లి వద్ద గల మిడ్‌ మానేరులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులలో ఒకరు మృతి చెందగా, మరొకరు సురక్షితంగా ప్రాణాలు బయటపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement