Saturday, April 27, 2024

ఢిల్లీలో తెలంగాణ భవన్..!

సెప్టెంబర్ 2న ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక దసరా పండుగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్‌కు సెప్టెంబర్‌ 2వ తేదీన సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేసుకోనున్నట్లు చెప్పారు. భూమి పూజ కార్యక్రమంకు రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరు అవుతారు అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఉద్యోగులకు గమనిక.. రేపటి నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి

Advertisement

తాజా వార్తలు

Advertisement